ఎయిడ్స్ మృతుల కోసం క్యాండిల్ ర్యాలీ

78பார்த்தது
ఎయిడ్స్ మృతుల కోసం క్యాండిల్ ర్యాలీ
ఎయిడ్స్ మృతి చెందిన వారి ఆత్మశాంతి కోసం వరంగల్ కేఎంసీ వద్ద ఆదివారం రాత్రి ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరీ డే ర్యాలీ నిర్వహించారు. వరంగల్ అడిషనల్ డీఎంహెచ్ ఓ డాక్టర్ సూదర్ సింగ్ ఆధ్వర్యంలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ క్యాండిల్స్ రూపంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టు నరసింహారెడ్డి, సర్వోదయ వర్డ్ మైగ్రేట్స్, మ్యారీ విహాన్, వైఆర్ జికే ఎన్జీవోస్ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி