వరంగల్ లో బీజేపీ సంబరాలు

52பார்த்தது
భారతదేశం లో ఎన్ డి ఏ కూటమికి మూడవ సారి కూడా భారీ మెజార్టీ రావడం పట్ల వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద మంగళవారం రాత్రి బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మూడవసారి ప్రధాని గా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోవడం అనేది సంతోషం గా ఉన్నదంటూ, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி