బైక్ దొంగలను అరెస్టు

50பார்த்தது
వరంగల్ మిల్స్ కాలనీ పోలిస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల్లో మూడు బైక్ దొంగతనాలు జరిగినట్లు పిర్యాదులు రావడంతో నిఘా పెట్టిన పోలీసులు సిఐ మల్లయ్య నేతృత్వంలో ఐడి పార్టీ బృందం ఏర్పడి నిందితులను చాక ఛాక్యంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో పట్టుకున్నారు. గురువారం నిందితులు లికిత్, తేజ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఆరు ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி