![ఇనుపరాతి గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి ఇనుపరాతి గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి](https://media.getlokalapp.com/cache/63/47/63474e1ce0729d62a3c221a2fc685e35.webp)
ఇనుపరాతి గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
ధర్మసాగర్ బండ్ ను సుందరికరణ చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యాచరణపై శుక్రవారం మంత్రులు నిర్వహించిన సమీక్షకు ఎమ్మెల్యే కడియం హాజరయ్యారు. దేవునూరు ఇనుపరాతి గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, గుట్టకు రోప్ వే, ట్రెక్కింగ్ ఇతర సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.