మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాలి: ఎంపీ

53பார்த்தது
మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాలి: ఎంపీ
మహిళలు ఆర్థికంగా, సామజికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జిల్లా మహిళా సమాఖ్య 8వ వార్షిక మహాసభకు బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி