హామీలను నెరవేర్చేంతవరకు పోరాడుతాం

85பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కిందంటూ స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. తెలంగాణ మాదిగ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ ఇచ్చిన హామీల నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. హామీలను నెరవేర్చేంత వరకు పోరాడుతామంటూ స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி