వంద రోజుల్లోనే హామీలను అమలు చేశాం

54பார்த்தது
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్యకు భారీ మెజార్టీ ఇచ్చినందుకు వరంగల్ పార్లమెంట్ ప్రజలందరికీ జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ శ్రేణుల సమావేశానికి బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే హామీలను అమలు చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி