పారిశుద్ధ్య కార్మికురాలికి అండగా నిలిచిన వరంగల్ ఎంపీ

59பார்த்தது
ఇటీవల బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలు రామంచ సమ్మక్క హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలో రోడ్డు ఊడుస్తుంటే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తన రెండు కాళ్లు విరిగిపోయాయి. సమ్మక్క ప్రస్తుత దీనస్థితిని తెలుసుకున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య సోమవారం ఎంజీఎం ఆస్పత్రికి చేరుకొని ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி