పురుగుల మందు డబ్బాతో బాధితుడి నిరసన

85பார்த்தது
పురుగుల మందు డబ్బాతో బాధితుడి నిరసన
తన భార్య స్వప్న పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తహశీల్దార్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు బోళ్ల రాజ్ కుమార్ నిరసన కు దిగాడు. మంగళవారం ఈ మేరకు జనగాం జిల్లా చిల్పూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో బాధితుడికి న్యాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో పోలీసుల జోక్యం చేసుకొని బాధితుడ్ని నిరసన విరమించేలా చేశారు.

தொடர்புடைய செய்தி