ముగిసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

51பார்த்தது
ముగిసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమల్లాలో ఐదు రోజుల పాటు నిర్వహించిన శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిసాయి. ధర్మకర్త అనిల్ బాబు ఆధ్వర్యంలో మహా పూర్ణహుతి, పుష్ప యాగం పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు దరిపల్లి లక్ష్మణాచార్యులు, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி