దంచి కొడుతున్న ఎండలు

53பார்த்தது
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 దాటకముందే భానుడు తన ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సతమతమవుతున్నారు. మరో రెండు రోజులపాటు 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி