నిందితులను కఠినంగా శిక్షించాలి

52பார்த்தது
మానవత్వం మరిచి కోల్కొత్తలో వైద్యురాలని రేప్ చేసి హత్య చేసిన మానవ మృగాలను ఉరితీయాలంటూ కరాటే అసోసియేషన్స్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు స్టేషన్ ఘనపూర్ లో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా నిందితుల్లో మార్పు రావడం లేదన్నారు వెయిట్ చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி