కడియం నాతో పోటీకి సిద్ధం కావాలి

69பார்த்தது
తెలంగాణ ప్రజానీకం మొత్తం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వైపే చూస్తుందని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ లో రాజయ్య బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం శ్రీహరికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పోటీకి సిద్ధం కావాలన్నారు.

தொடர்புடைய செய்தி