భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత

65பார்த்தது
జనగామ జిల్లాలో భారీగా అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి అక్రమంగా మహారాష్ట్రకు తరలించేందుకు భారీగా రేషన్ బియ్యాన్ని నిలువ ఉంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆదివారం దాడి చేపట్టారు. దాడుల్లో 17 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி