విద్యార్థినులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి: ఎంపీ

81பார்த்தது
విద్యార్థినులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఆరోగ్య కార్డుల పంపిణీ, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థినులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థినికి చదువుతోపాటు ఆరోగ్యం, వ్యక్తిగత శ్రద్ధ ఎంతో అవసరమని అన్నారు.

தொடர்புடைய செய்தி