జూన్ 3న చిత్రలేఖన పోటీలు

68பார்த்தது
జూన్ 3న చిత్రలేఖన పోటీలు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 3వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థులకు 'మన నేల-మన భవిష్యత్తు-భూపునరుద్ధరణ కరువు నివారణ' అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ మూడో తేదీన ఈ పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 6309007832 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி