మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

51பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా భక్తులు ఆలయ ప్రాంగణంలో ఆ మల్లన్న స్వామికి ఒగ్గు పూజారులచే పట్నాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி