కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి

60பார்த்தது
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ శ్రేణులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி