ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

70பார்த்தது
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం పలువురు కాంగ్రెస్ నాయకులు ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி