ముగ్గురిపై కేసు నమోదు

80பார்த்தது
ముగ్గురిపై కేసు నమోదు
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకుగాను తలెత్తిన బాట పంచాయతీ విషయంలో పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన సంఘటనలో మోటం అబ్బ సాయిలు, శ్రీశైలం, మోటం శేఖర్ అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி