గీసుగొండలో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం

71பார்த்தது
గీసుగొండలో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
గీసుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు సీఎం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி