సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం

63பார்த்தது
సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో హనుమకొండ జిల్లా ఆత్మకూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ నాయకులు పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி