జ్యోతిష్యంలో సుదర్శనాచార్యులకు డాక్టరేట్

54பார்த்தது
జ్యోతిష్యంలో సుదర్శనాచార్యులకు డాక్టరేట్
గీసుగొండ మండలంలోని ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులకు ఆదివారం తిరుపతిలో జరిగిన విశ్వవేధంగా విజ్ఞాన జ్యోతిష్య సమ్మేళన సమూహంలో సువర్ణ కంకణ ధారణ, జ్యోతిష్యంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. భవిష్యత్తు జ్యోతిష్యవాణిపై చర్చ గోష్టి , ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనాచార్యులకు గౌరవ డాక్టరేట్, సువర్ణ కంకణ దారణ బహుకరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி