ఓటు హక్కును నిర్బయంగా వినియోగించుకోవాలి

81பார்த்தது
ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనగాం జిల్లా దేవరుప్పుల మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన చౌరస్తా మీదుగా, ప్రధాన రహదారి గుండా కేంద్ర సాయుధ బలగాలతో పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కవాతు నిర్వహిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி