జనగామ జిల్లా పాలకుర్తి లో వెలసిన స్వయంభు శ్రీ చండికా సహిత సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామికి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్న మడూర్ లో పుట్టి ప్రస్తుతం మేడ్చల్ లో నివాసముంటున్న జొన్న బుచ్చయ్య-పద్మ దంపతులు సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించి 250 గ్రాముల వెండి పత్రీలను ఆలయ ఈవో మోహన్ బాబుకు అందజేశారు,