మాజీ సర్పంచ్‌కు జైలు శిక్ష

85பார்த்தது
మాజీ సర్పంచ్‌కు జైలు శిక్ష
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మాజీ సర్పంచ్ రాజేష్ నాయక్ జైలు శిక్ష పడింది. 2013 సంవత్సరంలో తొర్రూరు గ్రామపంచాయతీలో ఓ మహిళతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ సార్ల రాజు, ఎస్ఐ రాయల వెంకటేశ్వర్లు కోర్టులో సాక్షాధారాలను ప్రవేశపెట్టగా మాజీ సర్పంచ్ రాజేష్ నాయక్ కి మంగళవారం మూడు సంవత్సరాల జైలు శిక్ష, నాలుగు వేల రూపాయల జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి సరిత తీర్పునిచ్చారు.

தொடர்புடைய செய்தி