సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శికి పితృవియోగం

64பார்த்தது
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శికి పితృవియోగం
సిపిఐ (ఎంఎల్ లిబరేషన్) రాష్ట్రకార్యదర్శి, కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు మామిండ్ల రమేష్ రాజా తండ్రి మామిండ్ల ఎల్లయ్య మృతి చెందారు. గురువారం ఉదయం జనగాం జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి మండల కేంద్రంలోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఆకస్మిక సంఘటనతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

தொடர்புடைய செய்தி