విద్యుత్ షాక్ తో ఆవు మృతి

82பார்த்தது
విద్యుత్ షాక్ తో ఆవు మృతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామంలో విద్యుత్ స్తంభానికి తగిలి పెద్దజోగు యాదగిరికి చెందిన 60 వేల రూపాయల విలువ గల ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. గతంలో కూడా విద్యుత్ షాక్ తో విస్నూర్ గ్రామంలో దుక్కిటెద్దు మృతి చెందిన విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி