బురిడీ కొట్టించి రూ. 40వేలు దోచుకున్న ఆగంతకులు

52பார்த்தது
బురిడీ కొట్టించి రూ. 40వేలు దోచుకున్న ఆగంతకులు
దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామానికి చెందిన పెండ్లి మల్లయ్య సోమవారం ఏపీజీవీబీ బ్యాంకు నుండి రూ. 40 వేలు విత్ డ్రా చేసుకొని అతని టీవీఎస్ ఎక్సెల్ బైక్ లో పెట్టుకొని స్వగ్రామానికి వెళ్తున్నాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అతని బండిని ఆపి మీ డబ్బులు కింద పడిపోయాయి చూసుకోండి అని చెప్పారు. అతను బండి దిగి కిందపడి ఉన్న డబ్బులు తీసుకుంటుండగా అతని బైక్ లో ఉన్న రూ. 40వేలు అపహరించి పారిపోయినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி