బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

56பார்த்தது
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా జనగామ జిల్లా కొడకండ్ల మండల స్థాయి బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళవారం ఈ సందర్భంగా మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి పాలకుర్తి జెడ్పీటీసీ పుస్కురి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி