కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

356பார்த்தது
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అరిపిరాల గ్రామంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడాన్ని స్వాగతిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అరిపిరాల టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ వెంకన్న, గ్రామ ప్రధాన కార్యదర్శి బుర్రి. మురళి, గ్రామ మాజీ సర్పంచ్ లు రావుల సోమిరెడ్డి, గద్దల బిక్షపతి, వార్డు సభ్యులు లక్ష్మణ్, భాష, వెంకన్న, రవి, రమేష్, సోమన్న, రామ్మూర్తి, మురళి, బిక్షపతి టిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி