చైన్ స్నాచింగ్ కేసును పరిశీలిస్తున్న ఎసిపి

76பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో రెండు రోజుల క్రితం మాచర్ల గౌరమ్మ గృహిణి పై మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించారు. ఈ సంఘటనకు సంబంధించి సోమవారం ఎసిపి అoబటి నర్సయ్య, సిఐ మహేందర్ రెడ్డి, ఎస్సై ప్రసన్న కుమార్ లు గ్రామాన్ని సందర్శించి సంఘటన స్థలాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలోని సిసి పుటేజిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி