మహిళా సంఘం భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

68பார்த்தது
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామంలో గణేష్, విజ్ఞేశ్వర మహిళా సంఘాల భవనాన్ని శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. మహిళ సంఘాల బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గం, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி