జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాల ప్రారంభించిన మంత్రులు

72பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వైద్య కళాశాలను మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలు ప్రారంభించారు. అనంతరం మంత్రులు కళాశాల, హస్పిటల్ బ్లాక్ లను, అందులో సేవలను అధికారులతో కలిసి పరిశీలించారు.

தொடர்புடைய செய்தி