ఉమ్మడి పోరాటలతోనే కార్మికులకు న్యాయం

83பார்த்தது
ఉమ్మడి పోరాటలతోనే కార్మికులకు న్యాయం
కార్మిక సంఘాల ఐక్య పోరాటాలతోనే కార్మికులకు న్యాయం చేకూరుతుందని ఐఎఫీయూ జిల్లా కార్యదర్శి అడ్డూరి రాజు అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆ సంఘం ముఖ్య నాయకుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈనెల 20న హైదరాబాద్ సుందరయ్య భవన్లో ఐఎఫ్టీయు, టీయుసీఐ కార్మిక సంఘాల విలీన సభ జరుగుతుందన్నారు. రాజేందర్, వీరారెడ్డి, శ్యామ్, శేఖర్, పాణి, శంకర్, విఠల్, మనోహరచారి, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி