చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా

63பார்த்தது
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ప్రధాన రహదారిపై చేపలు పడిపోవడంతో స్థానికులు చేపలను తీసుకునేందుకు ప్రయత్నించగా కొందరు అడ్డుకున్నారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

தொடர்புடைய செய்தி