గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు

83பார்த்தது
గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అక్రమంగా నిషేధిత అంబర్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలపై గురువారం రాత్రి పోలీసులు దాడి చేశారు. రూ. 1. 42 లక్షల ఉత్ప త్తులను పట్టుకున్నారు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో పాకాల రోడ్డు కూడలిలోని పర్మార్ పురాన్సింగ్ అనే వ్యాపారి నవదుర్గ ఏజెన్సీ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி