ములుగు జిల్లాలో టిడిపి, జనసేన సంబరాలు

74பார்த்தது
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో టిడిపి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో టిడిపి, జనసేన అభిమానులు మంగళవారం వినూత్న రీతిలో సంబరాలు జరుపుకున్నారు. ఓ ద్విచక్రవాహనానికి ఫ్యానుకు తాడు కట్టి రోడ్లపై లాక్కెళ్తూ సంబరాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

தொடர்புடைய செய்தி