ఎన్నికల సామాగ్రి పటిష్ట భద్రత కోసం సీల్: కలెక్టర్

73பார்த்தது
ఎన్నికల సామాగ్రి పటిష్ట భద్రత కోసం సీల్: కలెక్టర్
ఎన్నికల సామాగ్రికి పటిష్ట భద్రత కల్పించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మహబూబాబాద్ నుండి ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన అనంతరం తిరిగి ములుగుకు వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ఎన్నికల సంబంధిత సామాగ్రిని పరిశీలించి బుధవారం కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్ లో భద్రపరిచి, సీల్ వేశామన్నారు. 45 రోజుల పాటు, ఎన్నికల పిటిషన్ గడువు ముగిసే వరకు, పటిష్ట భద్రతలో నిత్యం పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி