ములుగు: అనారోగ్యంతో బాధ పడుతున్న జిల్లా దళిత కాంగ్రెస్ అధ్యక్షులు

83பார்த்தது
ములుగు: అనారోగ్యంతో బాధ పడుతున్న జిల్లా దళిత కాంగ్రెస్ అధ్యక్షులు
హన్మకొండలో అనారోగ్యంతో బాధపడుతూ.. శస్త్రచికిత్స తీసుకుంటున్న ములుగు జిల్లా దళిత కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి సుధాకర్ ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగరి ప్రీతం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దబ్బేట రమేష్, భద్రయ్య, భాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி