ఏటూరు నాగారంలో ఆకట్టుకున్న ఎడ్లబండిపై కూర్చున్న గణనాథుడు

62பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో ఏర్పాటుచేసిన గణనాథుల విగ్రహాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గణేష్ నగర్ కాలనీలో ఎడ్లబండిపై గణనాథుడు, ఎలుక కూర్చున్నట్లున్న విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ విగ్రహాన్ని ఉత్సవ కమిటీ నిర్వాహకులు రూ. 40 వేలకు కొనుగోలు చేసినట్లు గణేష్ యూత్ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி