ములుగు జిల్లాలో అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఫాస్టాగ్ ట్రయల్ రన్

74பார்த்தது
ములుగు జిల్లాలో అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఫాస్టాగ్ ట్రయల్ రన్
ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలో ప్రవేశించే వాహనాలకు రుసుం వసూలు చేయడానికి రాష్ట్రంలో మొదటిసారిగా అటవీశాఖ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయనున్న ఫాస్టాగ్ ను శనివారం ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ డిఓ రమేష్ యంత్రాల పనితీరును పరిశీలించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో వసూళ్లు ప్రారంభిస్తామన్నారు. భారీ వాహనాలకు 200 వరకు చిన్న వాహనాలకు 50 వసూలు చేయనున్నారు. సౌత్ ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ సిబ్బంది తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி