రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి: మంత్రి

70பார்த்தது
రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి: మంత్రి
రైతుల అభ్యున్నతి కోసం రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులతో కలిసి పాల్గొన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభంలో రైతులకు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు.

தொடர்புடைய செய்தி