కొండాయి గ్రామాన్ని సందర్శించిన కాంగ్రెస్ నేతలు

56பார்த்தது
కొండాయి గ్రామాన్ని సందర్శించిన కాంగ్రెస్ నేతలు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏటూరునాగారం మండల అధ్యక్షుడు రఘు మాట్లాడుతూ. గ్రామస్తులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కొండాయి బ్రిడ్జి పనులు శాశ్వతంగా పరిష్కరించబడతాయని, గ్రామస్తులు ఏ సమస్య ఉన్న తమకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி