అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత

65பார்த்தது
అక్రమంగా గోవధకు తరలిస్తున్న గోవులను పోలీసులు పట్టుకున్న ఘటన ములుగు జిల్లాలో జరిగింది. శనివారం గోవిందరావుపేట మండలం పసరలో అక్రమంగా గోవులను తరలిస్తున్నారు. 5 టాటా ట్రాలీ వాహనాలలో సుమారు 20కి పైగా గోవులను తరలిస్తున్న వారిని పసర ఎస్సై కమలాకర్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. గోవులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி