తెలంగాణ నవనిర్మాణ సభ

53பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ నవనిర్మాణ సభ సన్నాహక సమావేశంలో డాక్టర్ డోలీ సత్యనారాయణ ఆదివారం మాట్లాడుతూ బీఅర్ఎస్ పాలనలో జనం ధగా పడ్డారని, కేసిఆర్ కుటుంబం మారిందని, రాష్ట్రం కోసం కొట్లాడిన ప్రజల బతుకులు మారలేదని విమర్శించారు. ప్రభుత్వాలు, పాలకులు మారిన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ఉద్యోగ నియమకాలు చేపట్టడం లేదని ఆయన విమర్శించారు.

தொடர்புடைய செய்தி