మహబూబాబాద్: మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ప్రచారం

57பார்த்தது
మహబూబాబాద్ జిల్లాలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పీ.ఆర్.టీ.యు ఎమ్మెల్సీ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డిని గెలిపించాలని బుధవారం మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி