భూమి తిరిగి ఇవ్వాలి

50பார்த்தது
భూమి తిరిగి ఇవ్వాలి
మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురంలో గురువారం ఎస్సీకులానికి చెందిన మందులఉప్పలయ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పక్కన ఉన్న తన భూమిని విక్రయించాడు. గండిఅశోక్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయగా కొంత అమౌంట్ చెల్లించి మిగతా డబ్బులు ఇవ్వడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వాపోయాడు. వెంటనే ఎమ్మార్పీఎస్ నాయకుల తెలియజేయగా బాధితుడి భూమి బాధితుడికి ఇవ్వాలని, ఆశోక్ పై అట్రాసిటీ కేసునమోదు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி