కేసీఆర్ నన్ను మోసం చేసాడు: సీతారాం నాయక్

4231பார்த்தது
కేసీఆర్ నన్ను మోసం చేసాడు: సీతారాం నాయక్
రామప్పకు యునెస్కో గుర్తింపు, గిరిజన యూనివర్సిటీ పాస్పోర్టు కేంద్రం, ఏకలవ్య విద్యాలయాలను మహబూబాబాద్ ప్రాంతానికి తీసుకు రావడంలో నా కృషి ఎంతో ఉంది. అందుకే ఎంపీగా ఇంకో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా అని బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ అన్నారు. కేంద్రంలో మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఉండాలని కోరుకుంటున్న ఎన్నికలని నాయక్ పేర్కొన్నారు. 'బీఆర్ఎస్ పార్టీ కి నేనెప్పుడు ద్రోహం చేయలేదు. కేసీఆరే నన్ను మోసం చేశాడని, కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయ, నన్ను గెలిపించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ఉద్యమకారుల పైన ఉందని సీతారాం నాయక్ అన్నారు.

தொடர்புடைய செய்தி