ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆదర్శ పాఠశాల టీం

548பார்த்தது
ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆదర్శ పాఠశాల టీం
నెల్లికుదురు రాష్ట్ర స్థాయి స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో ద్వితీయ స్థానాన్ని ఆదర్శ పాఠశాల కైవసం చేసుకోవడం వారి విజ్ఞానానికి నిదర్శనం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఒకటవ మున్సిపల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2021లో స్థానిక ఆదర్శ పాఠశాల తన సత్తాను చాటుకున్న ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుందని ఈ మేరకు టి. ఎస్ ఐ. సి ప్రతినిధులు ఆ నమూనాకు తుది మెరుగులు దిద్దారు మహబూబాద్ జిల్లా నుండి కేవలం ఒకే ఒక్క నెల్లికుదురు ఆదర్శ పాఠశాల నుండి ఈ కీర్తన సిక్స్త్ క్లాస్ రీతికా టెన్త్ క్లాస్ ఎంపిక చేయగా రాష్ట్ర స్థాయి పోటీలో ద్వితీయ స్థానాన్ని గెలుపొందారు అని అన్నారు ద్వితీయ స్థాయి బహుమతిగా 25వేల ప్రైజ్ మనీ తోపాటు ప్రశంసాపత్రాలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు అనంతరం ఆదర్శ పాఠశాల టీం ని MEO రాము ఉపాధ్యాయ బృందం ను అభినందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி